ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2022: మెటావర్స్లో ప్రవేశించనున్న దుబాయ్
- March 30, 2022
యూఏఈ: మెటావర్స్ ద్వారా వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకునే క్రమంలో దుబాయ్ మునిసిపాలిటీ ప్రైవేటు సెక్టార్ కంపెనీలతో కలిసి పని చేయనుంది.వన్ హ్యూమన్ రియాలిటీ టాక్స్ పేరుతో దుబాయ్ మునిసిపాలిటీ ఓ కార్యక్రమాన్ని చేపట్టనుంది.నాలెడ్జ్ షేరింగ్ సహా పలు అంశాలకు సంబందించి అలాగే పరస్పర సహకారం వంటి విభాగాల్లో కంపెనీలు అలాగే ఇన్వెస్టర్లు కొత్త కాన్సెప్ట్ని అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. కొత్త అర్బన్ విజన్లో మనుషులే కేంద్రంగా వుంటారు. ప్రైవసీ, సెక్యూరిటీ, యాజమాన్య హక్కులు, సాంకేతిక కార్యకలాపాలు వంటివాటికి సంబంధించి ఎలాంటి అనుమానాలు, అసమానతలకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









