ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2022: మెటావర్స్లో ప్రవేశించనున్న దుబాయ్
- March 30, 2022
యూఏఈ: మెటావర్స్ ద్వారా వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకునే క్రమంలో దుబాయ్ మునిసిపాలిటీ ప్రైవేటు సెక్టార్ కంపెనీలతో కలిసి పని చేయనుంది.వన్ హ్యూమన్ రియాలిటీ టాక్స్ పేరుతో దుబాయ్ మునిసిపాలిటీ ఓ కార్యక్రమాన్ని చేపట్టనుంది.నాలెడ్జ్ షేరింగ్ సహా పలు అంశాలకు సంబందించి అలాగే పరస్పర సహకారం వంటి విభాగాల్లో కంపెనీలు అలాగే ఇన్వెస్టర్లు కొత్త కాన్సెప్ట్ని అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. కొత్త అర్బన్ విజన్లో మనుషులే కేంద్రంగా వుంటారు. ప్రైవసీ, సెక్యూరిటీ, యాజమాన్య హక్కులు, సాంకేతిక కార్యకలాపాలు వంటివాటికి సంబంధించి ఎలాంటి అనుమానాలు, అసమానతలకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తారు.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









