ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2022: మెటావర్స్లో ప్రవేశించనున్న దుబాయ్
- March 30, 2022
యూఏఈ: మెటావర్స్ ద్వారా వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకునే క్రమంలో దుబాయ్ మునిసిపాలిటీ ప్రైవేటు సెక్టార్ కంపెనీలతో కలిసి పని చేయనుంది.వన్ హ్యూమన్ రియాలిటీ టాక్స్ పేరుతో దుబాయ్ మునిసిపాలిటీ ఓ కార్యక్రమాన్ని చేపట్టనుంది.నాలెడ్జ్ షేరింగ్ సహా పలు అంశాలకు సంబందించి అలాగే పరస్పర సహకారం వంటి విభాగాల్లో కంపెనీలు అలాగే ఇన్వెస్టర్లు కొత్త కాన్సెప్ట్ని అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. కొత్త అర్బన్ విజన్లో మనుషులే కేంద్రంగా వుంటారు. ప్రైవసీ, సెక్యూరిటీ, యాజమాన్య హక్కులు, సాంకేతిక కార్యకలాపాలు వంటివాటికి సంబంధించి ఎలాంటి అనుమానాలు, అసమానతలకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తారు.
తాజా వార్తలు
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!
- విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం