ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2022: మెటావర్స్లో ప్రవేశించనున్న దుబాయ్
- March 30, 2022
యూఏఈ: మెటావర్స్ ద్వారా వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకునే క్రమంలో దుబాయ్ మునిసిపాలిటీ ప్రైవేటు సెక్టార్ కంపెనీలతో కలిసి పని చేయనుంది.వన్ హ్యూమన్ రియాలిటీ టాక్స్ పేరుతో దుబాయ్ మునిసిపాలిటీ ఓ కార్యక్రమాన్ని చేపట్టనుంది.నాలెడ్జ్ షేరింగ్ సహా పలు అంశాలకు సంబందించి అలాగే పరస్పర సహకారం వంటి విభాగాల్లో కంపెనీలు అలాగే ఇన్వెస్టర్లు కొత్త కాన్సెప్ట్ని అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. కొత్త అర్బన్ విజన్లో మనుషులే కేంద్రంగా వుంటారు. ప్రైవసీ, సెక్యూరిటీ, యాజమాన్య హక్కులు, సాంకేతిక కార్యకలాపాలు వంటివాటికి సంబంధించి ఎలాంటి అనుమానాలు, అసమానతలకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







