ఖతార్ ఒలింపిక్ మరియు స్పోర్ట్స్ మ్యూజియం ప్రారంభించిన రాజు
- March 31, 2022
ఖతార్: 3-2-1 కతార్ ఒలింపిక్ మరియు స్పోర్ట్స్ మ్యూజియంను ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని మార్చి 31న ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియంని సందర్శించి, అక్కడకు ప్రదర్శనకు వుంచిన అంశాల్ని పరిశీలించారు. ఖతారీ అథ్లెట్లు, ఒలింపిక్ గేమ్స్ చరిత్ర వంటి విషయాల్ని పరిశీలించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సేకరించిన క్రీడా సంబంధిత అంశాల్నీ పరిశీలించారు ఎమిర్ షేక్. ప్రపంచంలోనే అత్యంత ఇన్నోవేటివ్ కోణంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియం ప్రారంభోత్సవం నేపథ్యలో పలు కార్యక్రమాల్ని నిర్వహించారు. అవి ఆహూతుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం









