ఖతార్ ఒలింపిక్ మరియు స్పోర్ట్స్ మ్యూజియం ప్రారంభించిన రాజు
- March 31, 2022
ఖతార్: 3-2-1 కతార్ ఒలింపిక్ మరియు స్పోర్ట్స్ మ్యూజియంను ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని మార్చి 31న ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియంని సందర్శించి, అక్కడకు ప్రదర్శనకు వుంచిన అంశాల్ని పరిశీలించారు. ఖతారీ అథ్లెట్లు, ఒలింపిక్ గేమ్స్ చరిత్ర వంటి విషయాల్ని పరిశీలించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సేకరించిన క్రీడా సంబంధిత అంశాల్నీ పరిశీలించారు ఎమిర్ షేక్. ప్రపంచంలోనే అత్యంత ఇన్నోవేటివ్ కోణంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియం ప్రారంభోత్సవం నేపథ్యలో పలు కార్యక్రమాల్ని నిర్వహించారు. అవి ఆహూతుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









