ఖతార్ ఒలింపిక్ మరియు స్పోర్ట్స్ మ్యూజియం ప్రారంభించిన రాజు
- March 31, 2022
ఖతార్: 3-2-1 కతార్ ఒలింపిక్ మరియు స్పోర్ట్స్ మ్యూజియంను ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని మార్చి 31న ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియంని సందర్శించి, అక్కడకు ప్రదర్శనకు వుంచిన అంశాల్ని పరిశీలించారు. ఖతారీ అథ్లెట్లు, ఒలింపిక్ గేమ్స్ చరిత్ర వంటి విషయాల్ని పరిశీలించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సేకరించిన క్రీడా సంబంధిత అంశాల్నీ పరిశీలించారు ఎమిర్ షేక్. ప్రపంచంలోనే అత్యంత ఇన్నోవేటివ్ కోణంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియం ప్రారంభోత్సవం నేపథ్యలో పలు కార్యక్రమాల్ని నిర్వహించారు. అవి ఆహూతుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







