2023లో లులు గ్రూప్ ఐపీఓకి సన్నాహాలు
- March 31, 2022
కువైట్: లులు గ్రూప్ ఇంటర్నేషనల్, 2023లో ఐపీఓకి వెళ్ళనుంది. ఈ మేరకు బ్లూమ్బర్గ్ ఓ నివేదిక వెల్లడించింది. భారతీయ వ్యాపరవేత్త యూసుఫ్ అలీ, అబుదాబీ కేంద్రంగా లులు గ్రూపుని ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ గ్రూపుకి మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. మిడిల్ ఈస్ట్తోపాటుగా భారతదేశం, మలేసియా, ఇండోనేసియా మరియు ఈజిప్టుల్లో లులు గ్రూపు వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. హాస్పిటాలిటీ, షిప్పింగ్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ లులు గ్రూప్ కార్యకలాపాలు చేపడుతోంది. భారతదేశంలోని తమిళనాడులో 463 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు లులు గ్రూప్ ఇటీవలే ప్రకటించింది.
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!
- పాలస్తీనా గుర్తింపు శాశ్వత శాంతికి మార్గం: సయ్యద్ బదర్
- ఎయిర్పోర్ట్లో బాంబ్ హెచ్చరిక..అప్రమత్తమైన సిబ్బంది
- భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందా?
- ఆసియా కప్ ఫైనల్లో భారత్ vs పాకిస్థాన్..