వలసదారుల వర్క్ పర్మిట్లు: గ్రేస్ పీరియడ్ పెంచిన మినిస్ట్రీ
- April 01, 2022
మస్కట్: మార్చి 31తో గడువు తీరే నాన్ ఒమనీ వర్కర్ల వర్క్ పర్మిట్ల చెల్లుబాటుకి సంబంధించి గ్రేస్ పీరియడ్ పెంచడం జరిగింది. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 31 నుంచి జూన్ 30కి ఈ గ్రేస్ పీరియడ్ పెంచారు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో మారిన పరిణామాల వల్ల ఈ గ్రేస్ పీరియడ్ పెంచినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- జైల్లో గ్యాంగ్వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు