యూఏఈ - ఇండియా ప్రయాణం: వీరికి కోవిడ్ పీసీఆర్ టెస్ట్ అవసరంలేదు
- April 01, 2022
యూఏఈ: వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణీకులకు యూఏఈ నుంచి ఇండియాకి వెళ్ళే సమయంలో ఎలాంటి పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు. గతంలో ఇండియాలో ఆమోదించే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందేవారికి మాత్రమే పీసీఆర్ టెస్ట్ అవసరం లేకుండా వుండేది. కాగా, ప్రయాణీకులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ని సువిధ పోర్టల్లో పొందుపర్చాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేకపోతే ప్రయాణానికి 72 గంటల ముందు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఐదేళ్ళ లోపు చిన్నారులకు పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపు వుంది.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







