యూఏఈ - ఇండియా ప్రయాణం: వీరికి కోవిడ్ పీసీఆర్ టెస్ట్ అవసరంలేదు
- April 01, 2022
యూఏఈ: వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణీకులకు యూఏఈ నుంచి ఇండియాకి వెళ్ళే సమయంలో ఎలాంటి పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు. గతంలో ఇండియాలో ఆమోదించే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందేవారికి మాత్రమే పీసీఆర్ టెస్ట్ అవసరం లేకుండా వుండేది. కాగా, ప్రయాణీకులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ని సువిధ పోర్టల్లో పొందుపర్చాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేకపోతే ప్రయాణానికి 72 గంటల ముందు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఐదేళ్ళ లోపు చిన్నారులకు పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపు వుంది.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









