యూఏఈ - ఇండియా ప్రయాణం: వీరికి కోవిడ్ పీసీఆర్ టెస్ట్ అవసరంలేదు

- April 01, 2022 , by Maagulf
యూఏఈ - ఇండియా ప్రయాణం: వీరికి కోవిడ్ పీసీఆర్ టెస్ట్ అవసరంలేదు

యూఏఈ: వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణీకులకు యూఏఈ నుంచి ఇండియాకి వెళ్ళే సమయంలో ఎలాంటి పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు. గతంలో ఇండియాలో ఆమోదించే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందేవారికి మాత్రమే పీసీఆర్ టెస్ట్ అవసరం లేకుండా వుండేది. కాగా, ప్రయాణీకులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ని సువిధ పోర్టల్‌లో పొందుపర్చాల్సి వుంటుంది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేకపోతే ప్రయాణానికి 72 గంటల ముందు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఐదేళ్ళ లోపు చిన్నారులకు పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపు వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com