భారత్, సౌదీ పరస్పర పెట్టుబడి అవకాశాలపై చర్చలు
- April 03, 2016
భారత ప్రధాని నరేంద్రమోడీ సౌదీ అరేబియాలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా రియాద్లో సౌదీ వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్, సౌదీ పరస్పర పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా భారత్లో పెట్టుబడులతో ముందుకు రావాలని సౌదీ పారిశ్రామిక వర్గాలకు ప్రధాని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ









