నలుగురు భారతీయులను విడుదల ...
- April 03, 2016
సిరియా ప్రభుత్వం వద్ద బందీలుగా ఉన్న నలుగురు భారతీయులను విడుదల చేయించడంలో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. '' అరుణ కుమార్ సైని, సర్వజిత్ సింగ్, కుల్దీప్ సింగ్, జోగ సింగ్లకు స్వాగతం'' అని ట్వీట్ చేశారు. వీరు నలుగరు ఐఎస్ ఉగ్రసంస్థలో చేరేందుకు వచ్చినట్లు భావించిన సిరియా ప్రభుత్వం గత జనవరిలో అరెస్టు చేసింది. ఇటీవల సిరియా ఉప ప్రధాని భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా వారిని విడుదల చేయాలని ఆయన్ను కోరినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.వీరు జోర్డాన్ నుంచి సిరియాలోకి ప్రవేశించి డమాస్కస్కు చేరుకోగా.. అక్కడ ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. వీరిని ఐఎస్ సానుభూతి పరులుగా అనుమానించారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









