భారత్, సౌదీ పరస్పర పెట్టుబడి అవకాశాలపై చర్చలు
- April 03, 2016
భారత ప్రధాని నరేంద్రమోడీ సౌదీ అరేబియాలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా రియాద్లో సౌదీ వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్, సౌదీ పరస్పర పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా భారత్లో పెట్టుబడులతో ముందుకు రావాలని సౌదీ పారిశ్రామిక వర్గాలకు ప్రధాని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







