భారత్, సౌదీ పరస్పర పెట్టుబడి అవకాశాలపై చర్చలు
- April 03, 2016
భారత ప్రధాని నరేంద్రమోడీ సౌదీ అరేబియాలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా రియాద్లో సౌదీ వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్, సౌదీ పరస్పర పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా భారత్లో పెట్టుబడులతో ముందుకు రావాలని సౌదీ పారిశ్రామిక వర్గాలకు ప్రధాని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









