ఏప్రిల్ 6న ఇండియన్ ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్
- April 04, 2022
            కువైట్: తదుపరి వీక్లీ ఓపెన్ హౌస్, ఏప్రిల్ 6న బిఎల్ఎస్ ఔట్ సోర్సింగ్ సెంటర్ అబ్బాసియాలో భారత రాయబారి సమక్షంలో జరగనుంది.రాయబారి విబి జార్జి ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సభ్యులతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశమవుతారు. జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతంలోని ఆలివ్ సూపర్ మార్కెట్ బిల్డింగ్, ఎం ఫ్లోర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారు. పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన భారతీయులు ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పాస్పోర్టులో వున్న పూర్తి పేరు, పాస్పోర్టు నంబర్, సివిల్ ఐడీ నెంబర్ మరియు కాంటాక్ట్ నెంబర్, కువైట్లో చిరునామా తదితర వివరాల్ని [email protected] అనే మెయిల్ ఐడీకి మెయిల్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
 - మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 







