ఆహార పదార్థాల ధరల నియంత్రణకు బహ్రెయిన్ చర్యలు
- April 05, 2022బహ్రెయిన్: పవిత్ర రమదాన్ మాసంలో ధరలు పెరగకుండా చూసేందుకు స్థానిక మార్కెట్లలో అన్ని ఆహార ఉత్పత్తుల ధరలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు బహ్రెయిన్ తెలిపింది. పండ్లు, కూరగాయలతో సహా అన్ని నిత్యావసర ఆహార ఉత్పత్తుల ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. పవిత్ర మాసంలో భారీ డిమాండ్ నేపథ్యంలో వాటి ధరలను పెంచే లక్ష్యంతో వ్యాపారులు పండ్లు, కూరగాయలను నిల్వ చేయకుండా తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించింది. అధిక మొత్తంలో పండ్లు, కూరగాయలు నిల్వ ఉంచిన పలువురు వ్యాపారులపై చర్యలు తీసుకున్నట్లు బహ్రెయిన్ పేర్కొంది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..