ఆహార పదార్థాల ధరల నియంత్రణకు బహ్రెయిన్ చర్యలు
- April 05, 2022
బహ్రెయిన్: పవిత్ర రమదాన్ మాసంలో ధరలు పెరగకుండా చూసేందుకు స్థానిక మార్కెట్లలో అన్ని ఆహార ఉత్పత్తుల ధరలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు బహ్రెయిన్ తెలిపింది. పండ్లు, కూరగాయలతో సహా అన్ని నిత్యావసర ఆహార ఉత్పత్తుల ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. పవిత్ర మాసంలో భారీ డిమాండ్ నేపథ్యంలో వాటి ధరలను పెంచే లక్ష్యంతో వ్యాపారులు పండ్లు, కూరగాయలను నిల్వ చేయకుండా తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించింది. అధిక మొత్తంలో పండ్లు, కూరగాయలు నిల్వ ఉంచిన పలువురు వ్యాపారులపై చర్యలు తీసుకున్నట్లు బహ్రెయిన్ పేర్కొంది.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









