ఆయిల్ విభాగంలో ఆరుగురు వలస కన్సల్టెంట్లు
- April 06, 2022
కువైట్: ఆయిల్ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం, ఆరుగురు వలసదారులైన కన్సల్టెంట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. వారిలో అత్యధికంగా 5,460 దినార్లు నెలకు అత్యధికంగా వేతనాన్ని అందుకుంటున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ 50 దినార్లు అదనం. ముగ్గురు లీగల్ అడ్వైజర్లు బ్యాచిలర్ డిగ్రీని న్యాయ శాస్త్రంలో పొంది వున్నారు. వారికి 5,510 దినార్లు వేతనం అందుతోంది. ఓ లీగల్ ఎపైర్స్ సలహాదారు 3,155 దినార్లు వేతనం అందుకుంటున్నారు. మరో న్యాయ సలహాదారు 3,500 దినార్ల వేతనాన్ని అందుకుంటున్నారు. ఒకో పన్ను సలహాదారు 4,155 దినార్ల వేతనం అందుకుంటున్నారు. 2022 ఆగస్టు - 2023 ఫిబ్రవరి మధ్య వీరి కాంట్రాక్టులు ముగియనున్నాయి.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









