ఆయిల్ విభాగంలో ఆరుగురు వలస కన్సల్టెంట్లు
- April 06, 2022
కువైట్: ఆయిల్ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం, ఆరుగురు వలసదారులైన కన్సల్టెంట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. వారిలో అత్యధికంగా 5,460 దినార్లు నెలకు అత్యధికంగా వేతనాన్ని అందుకుంటున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ 50 దినార్లు అదనం. ముగ్గురు లీగల్ అడ్వైజర్లు బ్యాచిలర్ డిగ్రీని న్యాయ శాస్త్రంలో పొంది వున్నారు. వారికి 5,510 దినార్లు వేతనం అందుతోంది. ఓ లీగల్ ఎపైర్స్ సలహాదారు 3,155 దినార్లు వేతనం అందుకుంటున్నారు. మరో న్యాయ సలహాదారు 3,500 దినార్ల వేతనాన్ని అందుకుంటున్నారు. ఒకో పన్ను సలహాదారు 4,155 దినార్ల వేతనం అందుకుంటున్నారు. 2022 ఆగస్టు - 2023 ఫిబ్రవరి మధ్య వీరి కాంట్రాక్టులు ముగియనున్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







