మహిళా వ్యాపారవేత్త జైలు శిక్షకు బహ్రెయిన్ కోర్టు సమర్థన
- April 06, 2022
మనామా: ఓ బ్రహెయినీ మహిళా వ్యాపారవేత్తపై నమోదైన అవినీతి కేసులో ఆమెకు కింది న్యాయస్థానం విధించిన జైలు శిక్షను అప్పీల్స్ కోర్టు సమర్థించింది. సదరు మహిళకు 16,000 బహ్రెయినీ దినార్లు జరీమానా కూడా విధించడం జరిగింది. 60 మిలియన్ దినార్లకు సంబంధించిన వ్యవహారంలో 16,000 బహ్రెయినీ దినార్లను లంచంగా ఇవ్వజూపారన్న అభియోగం నిందితురాలిపై మోపబడింది. ఓ ఉద్యోగి ద్వారా ఈ అవినీతికి నిందితురాలు తెరలేపింది. సదరు ఉద్యోగి భార్యకు లంచం మొత్తం అందినట్లు విచారణలో తేలింది. ఆ ఉద్యోగికి 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









