మహిళా వ్యాపారవేత్త జైలు శిక్షకు బహ్రెయిన్ కోర్టు సమర్థన
- April 06, 2022
మనామా: ఓ బ్రహెయినీ మహిళా వ్యాపారవేత్తపై నమోదైన అవినీతి కేసులో ఆమెకు కింది న్యాయస్థానం విధించిన జైలు శిక్షను అప్పీల్స్ కోర్టు సమర్థించింది. సదరు మహిళకు 16,000 బహ్రెయినీ దినార్లు జరీమానా కూడా విధించడం జరిగింది. 60 మిలియన్ దినార్లకు సంబంధించిన వ్యవహారంలో 16,000 బహ్రెయినీ దినార్లను లంచంగా ఇవ్వజూపారన్న అభియోగం నిందితురాలిపై మోపబడింది. ఓ ఉద్యోగి ద్వారా ఈ అవినీతికి నిందితురాలు తెరలేపింది. సదరు ఉద్యోగి భార్యకు లంచం మొత్తం అందినట్లు విచారణలో తేలింది. ఆ ఉద్యోగికి 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







