‘దేవా’ IPOకు Dh22.3 బిలియన్ల విలువైన ఆఫర్లు
- April 07, 2022
దుబాయ్: దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దేవా) ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) అధిక సంఖ్యలో సబ్స్క్రయిబ్ చేయబడింది. Dh315 బిలియన్ల విలువైన ఆఫర్లు వచ్చాయి. Dh22.3 బిలియన్ల విలువైన ఈ IPO 2022లో ఇప్పటివరకు మిడిల్ ఈస్ట్, ఐరోపాలో అతిపెద్దదిగా నిలిచింది. అంతర్జాతీయ సావరిన్, ప్రైవేట్ ఫండ్స్ తో పాటు 65,000 మంది వ్యక్తిగత పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేశారని దుబాయ్ డిప్యూటీ రూలర్, డిప్యూటీ ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. దేవా IPO ఈ ప్రాంతంలో రెండవ అతిపెద్దదని, ఈ విజయం దుబాయ్ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచానికి ఉన్న విశ్వాసం, స్థానిక ఆర్థిక మార్కెట్లపై నమ్మకాన్నితెలుపుతుందని షేక్ మక్తూమ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









