‘దేవా’ IPOకు Dh22.3 బిలియన్ల విలువైన ఆఫర్లు
- April 07, 2022
దుబాయ్: దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దేవా) ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) అధిక సంఖ్యలో సబ్స్క్రయిబ్ చేయబడింది. Dh315 బిలియన్ల విలువైన ఆఫర్లు వచ్చాయి. Dh22.3 బిలియన్ల విలువైన ఈ IPO 2022లో ఇప్పటివరకు మిడిల్ ఈస్ట్, ఐరోపాలో అతిపెద్దదిగా నిలిచింది. అంతర్జాతీయ సావరిన్, ప్రైవేట్ ఫండ్స్ తో పాటు 65,000 మంది వ్యక్తిగత పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేశారని దుబాయ్ డిప్యూటీ రూలర్, డిప్యూటీ ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. దేవా IPO ఈ ప్రాంతంలో రెండవ అతిపెద్దదని, ఈ విజయం దుబాయ్ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచానికి ఉన్న విశ్వాసం, స్థానిక ఆర్థిక మార్కెట్లపై నమ్మకాన్నితెలుపుతుందని షేక్ మక్తూమ్ చెప్పారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







