ఏపీ కేబినెట్..36 అంశాలపై కేబినెట్ లో చర్చ
- April 07, 2022
అమరావతి: సీఎం జగన్ నేతృత్వంలో ఆ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశమే కేబినెట్లోని 24 మంది మంత్రులకు చివరి కేబినెట్ సమావేశంగా పరిగణిస్తున్న నేపథ్యంలో భేటీకి హాజరైన మొత్తం 24 మంది మంత్రులు తమ వెంట ఖాళీ లెటర్ హెడ్లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో నిర్దేశిత అజెండాపై చర్చ ముగియగానే… మంత్రులంతా తమ పదవులకు రాజీనామాలు చేయనున్నట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే…ఈ భేటీలో మొత్తం 36 అంశాలపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మరోవైపు కొత్తపేట కేంద్రంగా మరో కొత్త రెవెన్యూ డివిజన్కు కూడా కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లుగా సమాచారం.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









