ఫేక్ మెసేజ్లపై హెచ్చరికలు జారీ చేసిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్
- April 07, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సైబర్ సెక్యూరిటీ డిపార్టుమెంట్.. ఫేక్ మెసేజ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించడం జరిగింది. కొత్త ఫేక్ లింక్ ద్వారా నిందితులు, అమాయకుల నుంచి పెద్దమొత్తంలో డబ్బు కొల్లగొడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకు వివరాల్ని అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచిస్తూ ఫేక్ లింకులు పంపుతున్నారనీ, వాటి పట్ల అప్రమత్తంగా వుండాలని అథారిటీస్ హెచ్చరించాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







