రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన 836 మంది అరెస్ట్
- April 08, 2022కువైట్: జనవరి 1 నుండి మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా 4534 సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. ఈ కాలంలో అధికారులు 16,693 ఉల్లంఘనలను నమోదు చేయడంతోపాటు 836 రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అరెస్టు చేశారు. 383 కేసుల్లో పరారీలో ఉన్న వ్యక్తులను కూడా అరెస్టు చేసిన అధికారులు.. 242 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు నెలల్లో 7,406 ప్రమాదాలు నమోదు అయ్యాయి. దీంతోపాటు 617 డ్రగ్స్ సీజ్లు, 42 ఆల్కహాల్ సీజ్ లు నమోదు అయినట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వెల్లడించింది.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు