5,300 బహ్రెయినీ దినార్లు తిరిగివ్వాలని షోరూంకి ఆదేశించిన బహ్రెయిన్ న్యాయస్థానం
- April 08, 2022
బహ్రెయిన్: లోపాలున్న కారుని ఓ వ్యక్తికి అంటగట్టిన కేసులో సదరు షోరూమ్పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కారు రోడ్డు ప్రమాదానికి గురైందనీ, రిపెయిర్లు చేసి దాన్ని కొనుగోలుదారుడికి అంటగట్టారనీ నిరూపితమయ్యింది. కారు వాస్తవ ధర 2,700 బహ్రెయినీ దినార్లు కాగా, 5,300 దినార్లకు విక్రయించారని విచారణలో తేలింది. 5,300 బహ్రెయినీ దినార్లను బాధితుడికి చెల్లించాల్సిందిగా షోరూమ్ని ఆదేశించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం







