దుబాయ్: భారత పాస్‌పోర్ట్ దారులకు సూచన

- April 09, 2022 , by Maagulf
దుబాయ్: భారత పాస్‌పోర్ట్ దారులకు సూచన

యూఏఈ: భారత పాస్‌పోర్టుదారులకు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ హెచ్చరిక జారీ చేసింది. కొందరు ట్రావెల్ ఏజెంట్లు పాస్‌పోర్టుల్ని ప్రకటనల స్టిక్కర్లతో మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఇలా చేయడం భారత ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధమని కాన్సులేట్ జనరల్ పేర్కొంది. ట్రావెల్ ఏజెంట్లు లేదా ఇతరులెవరూ పాస్‌పోర్టుల కవర్లపై ఎలాంటి స్టిక్కర్లూ వేయకుండా జాగ్రత్తపడాలని భారత పాస్‌పోర్టుదారులకు కాన్సులేట్ కార్యాలయం సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com