దుబాయ్: భారత పాస్పోర్ట్ దారులకు సూచన
- April 09, 2022
యూఏఈ: భారత పాస్పోర్టుదారులకు దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ హెచ్చరిక జారీ చేసింది. కొందరు ట్రావెల్ ఏజెంట్లు పాస్పోర్టుల్ని ప్రకటనల స్టిక్కర్లతో మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఇలా చేయడం భారత ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధమని కాన్సులేట్ జనరల్ పేర్కొంది. ట్రావెల్ ఏజెంట్లు లేదా ఇతరులెవరూ పాస్పోర్టుల కవర్లపై ఎలాంటి స్టిక్కర్లూ వేయకుండా జాగ్రత్తపడాలని భారత పాస్పోర్టుదారులకు కాన్సులేట్ కార్యాలయం సూచించింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







