దుబాయ్: భారత పాస్పోర్ట్ దారులకు సూచన
- April 09, 2022
యూఏఈ: భారత పాస్పోర్టుదారులకు దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ హెచ్చరిక జారీ చేసింది. కొందరు ట్రావెల్ ఏజెంట్లు పాస్పోర్టుల్ని ప్రకటనల స్టిక్కర్లతో మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఇలా చేయడం భారత ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధమని కాన్సులేట్ జనరల్ పేర్కొంది. ట్రావెల్ ఏజెంట్లు లేదా ఇతరులెవరూ పాస్పోర్టుల కవర్లపై ఎలాంటి స్టిక్కర్లూ వేయకుండా జాగ్రత్తపడాలని భారత పాస్పోర్టుదారులకు కాన్సులేట్ కార్యాలయం సూచించింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









