ఎయిర్ కండిషనింగ్ వైఫల్యంపై 20 శాతం స్కూళ్ళ ఫిర్యాదు

- April 09, 2022 , by Maagulf
ఎయిర్ కండిషనింగ్ వైఫల్యంపై 20 శాతం స్కూళ్ళ ఫిర్యాదు

కువైట్: వేడి వాతావరణంలో స్కూళ్ళలో ఏసీలు పని చేయక ఇబ్బందులు పడుతున్నట్లు 20 శాతానికి పైగా స్కూళ్ళకు సంబంధించి విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఏసీలను సర్వీస్ చేయకపోవడం, అసలు పూర్తిగా అవి పని చేయకపోవడం వంటి కారణాలు ఎక్కువగా వున్నాయి. కాగా, కాంట్రాక్టు పొందిన సంస్థల తాలూకు కాంట్రాక్టు కొన్నటికి మార్చితో మరికొన్నిటికి మే 2023తో పూర్తవనుంది. నిర్వహణ ఇంజనీర్లే ఈ సమస్యకు బాధ్యత వహించాలనే వాదన బలంగా వినిపిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com