ఎయిర్ కండిషనింగ్ వైఫల్యంపై 20 శాతం స్కూళ్ళ ఫిర్యాదు
- April 09, 2022
కువైట్: వేడి వాతావరణంలో స్కూళ్ళలో ఏసీలు పని చేయక ఇబ్బందులు పడుతున్నట్లు 20 శాతానికి పైగా స్కూళ్ళకు సంబంధించి విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఏసీలను సర్వీస్ చేయకపోవడం, అసలు పూర్తిగా అవి పని చేయకపోవడం వంటి కారణాలు ఎక్కువగా వున్నాయి. కాగా, కాంట్రాక్టు పొందిన సంస్థల తాలూకు కాంట్రాక్టు కొన్నటికి మార్చితో మరికొన్నిటికి మే 2023తో పూర్తవనుంది. నిర్వహణ ఇంజనీర్లే ఈ సమస్యకు బాధ్యత వహించాలనే వాదన బలంగా వినిపిస్తోంది.
తాజా వార్తలు
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం
- దేశ సమగ్రత కోసం ఢిల్లీలో 'సేన ప్రస్థానం' కార్యక్రమం
- అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!









