ఎయిర్ కండిషనింగ్ వైఫల్యంపై 20 శాతం స్కూళ్ళ ఫిర్యాదు
- April 09, 2022
కువైట్: వేడి వాతావరణంలో స్కూళ్ళలో ఏసీలు పని చేయక ఇబ్బందులు పడుతున్నట్లు 20 శాతానికి పైగా స్కూళ్ళకు సంబంధించి విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఏసీలను సర్వీస్ చేయకపోవడం, అసలు పూర్తిగా అవి పని చేయకపోవడం వంటి కారణాలు ఎక్కువగా వున్నాయి. కాగా, కాంట్రాక్టు పొందిన సంస్థల తాలూకు కాంట్రాక్టు కొన్నటికి మార్చితో మరికొన్నిటికి మే 2023తో పూర్తవనుంది. నిర్వహణ ఇంజనీర్లే ఈ సమస్యకు బాధ్యత వహించాలనే వాదన బలంగా వినిపిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు







