ఈ ఏడాది హజ్ కోసం 1 మిలియన్ యాత్రీకులు
- April 09, 2022
రియాద్: 2022 హజ్ కోసం 1 మిలియన్ యాత్రీకులకు అనుమతులు ఇవ్వనున్నట్లు సౌదీ అరేబియా అథారిటీస్ పేర్కొన్నాయి. కోవిడ్ కారణంగా గతంలో యాత్రీకుల సంఖ్యను నియంత్రించిన విషయం విదితమే. కాగా, 65 ఏళ్ళ లోపు వయసున్నవారు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ (సౌదీ అరేబియాలో ఆమోదం పొందిన వ్యాక్సిన్ల ద్వారా వ్యాక్సినేషన్) పొంది వుండాలి. యాత్రీకులంతా బయల్దేరడానికి 72 గంటల ముందు తీసుకున్న కోవిడ్ 19 నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ తీసుకురావాలి. గత ఏడాది 58,745 మంది యాత్రీకులు హజ్ పూర్తి చేశారు. కోవిడ్ పాండమిక్ కంటే ముందు 2 మిలియన్లకు పైగా యాత్రీకులు హజ్ యాత్ర చేసేవారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు









