ఈ ఏడాది హజ్ కోసం 1 మిలియన్ యాత్రీకులు
- April 09, 2022
రియాద్: 2022 హజ్ కోసం 1 మిలియన్ యాత్రీకులకు అనుమతులు ఇవ్వనున్నట్లు సౌదీ అరేబియా అథారిటీస్ పేర్కొన్నాయి. కోవిడ్ కారణంగా గతంలో యాత్రీకుల సంఖ్యను నియంత్రించిన విషయం విదితమే. కాగా, 65 ఏళ్ళ లోపు వయసున్నవారు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ (సౌదీ అరేబియాలో ఆమోదం పొందిన వ్యాక్సిన్ల ద్వారా వ్యాక్సినేషన్) పొంది వుండాలి. యాత్రీకులంతా బయల్దేరడానికి 72 గంటల ముందు తీసుకున్న కోవిడ్ 19 నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ తీసుకురావాలి. గత ఏడాది 58,745 మంది యాత్రీకులు హజ్ పూర్తి చేశారు. కోవిడ్ పాండమిక్ కంటే ముందు 2 మిలియన్లకు పైగా యాత్రీకులు హజ్ యాత్ర చేసేవారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







