మాదక ద్రవ్యాల కేసులో నిందితుడి అప్పీల్ ను తిరస్కరించిన కోర్టు
- April 10, 2022
బహ్రెయిన్: మాదక ద్రవ్యాలు విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి(40) విజ్ఞప్తిని బహ్రెయిన్ హైకోర్టు తిరస్కరించింది. నిందితుడికి గతంలో ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు BD3000 జరిమానాను కోర్టు విధించింది. పోలీసులు స్టింగ్ ఆపరేషన్లో నిందితుడి పోలీసులకు పట్టుబడ్డాడని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. అనుమానితుడు ఒక రహస్య ఏజెంట్ పన్నిన ఉచ్చులో పడ్డాడు. అతను ఏజెంట్ నుండి BD150 విలువైన నిషేధిత డ్రగ్స్ కొనడానికి ఆఫర్ చేశాడు. పోలీసుల ఆపరేషన్ను అనుమానించకుండా.. అనుమానితుడు ఏజెంట్ను కలిశాడు. డెలివరీ పూర్తయిన వెంటనే పోలీసు అధికారులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







