మార్చి 2022లో రికార్డు సృష్టించిన సౌదీ పోర్టులు
- April 10, 2022
సౌదీ: సౌదీ పోర్టులు మార్చి 2022లో కొత్త త్రూపుట్ వాల్యూమ్లను నమోదు చేసి రికార్డు సృష్టించాయి. టన్నుల సంఖ్య 0.09% పెరిగి మొత్తం 25 మిలియన్ టన్నులకు చేరుకుంది. కంటైనర్ త్రూపుట్ 2.5% పెరిగింది. సౌదీ పోర్ట్స్ అథారిటీ (మవానీ) జారీ చేసిన గణాంకాల ప్రకారం.. సౌదీ నౌకాశ్రయాలు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పనితీరు సూచికలలో పెరుగుదలను నమోదు చేశాయి. ఇందులో కంటైనర్ ట్రాన్స్ షిప్మెంట్ సంఖ్య 17% పెరిగింది. ప్రయాణీకుల సంఖ్య 84.2%, కార్లు 15.5% పెరిగాయి.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







