మార్చి 2022లో రికార్డు సృష్టించిన సౌదీ పోర్టులు
- April 10, 2022
సౌదీ: సౌదీ పోర్టులు మార్చి 2022లో కొత్త త్రూపుట్ వాల్యూమ్లను నమోదు చేసి రికార్డు సృష్టించాయి. టన్నుల సంఖ్య 0.09% పెరిగి మొత్తం 25 మిలియన్ టన్నులకు చేరుకుంది. కంటైనర్ త్రూపుట్ 2.5% పెరిగింది. సౌదీ పోర్ట్స్ అథారిటీ (మవానీ) జారీ చేసిన గణాంకాల ప్రకారం.. సౌదీ నౌకాశ్రయాలు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పనితీరు సూచికలలో పెరుగుదలను నమోదు చేశాయి. ఇందులో కంటైనర్ ట్రాన్స్ షిప్మెంట్ సంఖ్య 17% పెరిగింది. ప్రయాణీకుల సంఖ్య 84.2%, కార్లు 15.5% పెరిగాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







