ఈ-స్కూటర్ లైసెన్స్ పర్మిట్లను ప్రారంభించిన దుబాయ్
- April 11, 2022
దుబాయ్ : ఈ నెలాఖరు నాటికి దుబాయ్ ఈ-స్కూటర్ లైసెన్స్ పర్మిట్ల జారీని ప్రారంభించనున్నట్లు వినియోగదారులు రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. ఈ-స్కూటర్ లైసెన్స్ పర్మిట్ల ఉచిత అనుమతి కోసం ఆర్టీఏ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పర్మిట్ల జారీ ప్రక్రియలో శిక్షణా కోర్సులకు హాజరు కావడం, ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం వంటివి ఉంటాయని పేర్కొంది. ప్రకటించిన ప్రాంతాలలో సురక్షితమైన రోడ్లపై ఈ-స్కూటర్లను నడపడానికి ఈ అనుమతిని పొందడం తప్పనిసరి అని అథారిటీ తెలిపింది. అయితే స్థానిక, అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ లను కలిగి ఉన్నవారికి లైసెన్స్ పొందడం నుండి మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







