ఈ-స్కూటర్ లైసెన్స్ పర్మిట్లను ప్రారంభించిన దుబాయ్
- April 11, 2022
దుబాయ్ : ఈ నెలాఖరు నాటికి దుబాయ్ ఈ-స్కూటర్ లైసెన్స్ పర్మిట్ల జారీని ప్రారంభించనున్నట్లు వినియోగదారులు రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. ఈ-స్కూటర్ లైసెన్స్ పర్మిట్ల ఉచిత అనుమతి కోసం ఆర్టీఏ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పర్మిట్ల జారీ ప్రక్రియలో శిక్షణా కోర్సులకు హాజరు కావడం, ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం వంటివి ఉంటాయని పేర్కొంది. ప్రకటించిన ప్రాంతాలలో సురక్షితమైన రోడ్లపై ఈ-స్కూటర్లను నడపడానికి ఈ అనుమతిని పొందడం తప్పనిసరి అని అథారిటీ తెలిపింది. అయితే స్థానిక, అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ లను కలిగి ఉన్నవారికి లైసెన్స్ పొందడం నుండి మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









