ఈ-స్కూటర్ లైసెన్స్ పర్మిట్లను ప్రారంభించిన దుబాయ్
- April 11, 2022
దుబాయ్ : ఈ నెలాఖరు నాటికి దుబాయ్ ఈ-స్కూటర్ లైసెన్స్ పర్మిట్ల జారీని ప్రారంభించనున్నట్లు వినియోగదారులు రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. ఈ-స్కూటర్ లైసెన్స్ పర్మిట్ల ఉచిత అనుమతి కోసం ఆర్టీఏ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పర్మిట్ల జారీ ప్రక్రియలో శిక్షణా కోర్సులకు హాజరు కావడం, ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం వంటివి ఉంటాయని పేర్కొంది. ప్రకటించిన ప్రాంతాలలో సురక్షితమైన రోడ్లపై ఈ-స్కూటర్లను నడపడానికి ఈ అనుమతిని పొందడం తప్పనిసరి అని అథారిటీ తెలిపింది. అయితే స్థానిక, అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ లను కలిగి ఉన్నవారికి లైసెన్స్ పొందడం నుండి మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









