పనామా పేపర్లలో బ్లాక్ మనీ వీరుల పేర్లు...
- April 04, 2016
ప్రపంచంలోనే అతిపెద్ద నల్లధనం కుంభకోణం విషయాన్ని న్యాయ సంస్థ మోసాకా ఫోన్సెకా బయటపెట్టింది. పనామా పేపర్స్ పేరుతో బ్లాక్ మనీ వీరుల పేర్లను వెల్లడించింది. జాబితాలో పలువురు దేశాధ్యక్షులు, మాజీ దేశాధ్యక్షుల పేర్లను వెల్లడించింది. భారత్ నుంచి 500 మంది పేర్లను పనామా పేపర్స్ బయటపెట్టింది. జాబితాలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్, ఐశ్వర్యరాయ్ పేర్లు ఉండటంతో సంచలనంగా మారింది. వీరితోపాటు ప్రముఖ వ్యాపారులు దిగ్గజం గౌతం అదానీ సోదరుడు వినోద్ అదానీ, ఇండియాబుల్స్ యజమాని సమీర్ గుప్త, ఢిల్లి లోక్సత్తా పార్టీ మాజీ చీఫ్ అనురాగ్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ రాజకీయ నాయకుడు శిశిబజోరాల పేర్లను బయటకు వచ్చాయి.
మిగతావారి పేర్లను వెల్లడించాల్సిన ఉంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







