మస్జీదుల అభివృద్ధి ప్రణాళిక ప్రారంభం: ప్రిన్స్ సల్మాన్
- April 12, 2022
బహ్రెయిన్: మస్జీదుల అభివృద్ధి ప్రణాళికను వెంటనే ప్రారంభించాలని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశించారు. వివిధ గవర్నరేట్లలో ఉన్న సున్నీ, జాఫారీ ఎండోమెంట్స్కు చెందిన 20 మస్జీదుల ప్రారంభోత్సవం, పునరుద్ధరణకు వెంటనే ఏర్పాట్లు చేయాలని న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను క్రౌన్ ప్రిన్స్ ఆదేశించారు. సల్మాన్ సిటీలో 12 మస్జీదుల రూపకల్పన, నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. అవసరమైన స్థలాలను కేటాయించాలని ఆదేశించారు. అభివృద్ధి ప్రణాళిక కోసం అవసరమైన బడ్జెట్ను, మస్జీదులను పునర్నిర్మించడం, అభివృద్ధి చేయడంలో ఆధునిక ప్రమాణాలు, ఇస్లామిక్ డిజైన్లను పరిశీలించాలని ప్రిన్స్ సల్మాన్ సూచించారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!