విదేశీ యానం: వ్యాక్సిన్ పొందని పౌరుల్ని అనుమతించనున్న యూఏఈ
- April 14, 2022
యూఏఈ: శనివారం ఏప్రిల్ 16 నుంచి వ్యాక్సిన్ పొందని యూఏఈ వాసుల్ని విదేశీ యానానికి అనుమతించనున్నారు. అయితే, పౌరులు తప్పనిసరిగా తమ వెంట పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిజల్ట్ సర్టిఫికెట్ని (48 గంటల్లోపు తీసుకున్నది) తమ వెంట తెచ్చుకోవాల్సి వుంటుంది. అల్ హోస్న్ యాప్లో గ్రీన్ స్టేటస్ కోసం ట్రావెల్ ఫామ్స్ పూర్తి చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









