విదేశీ యానం: వ్యాక్సిన్ పొందని పౌరుల్ని అనుమతించనున్న యూఏఈ
- April 14, 2022
యూఏఈ: శనివారం ఏప్రిల్ 16 నుంచి వ్యాక్సిన్ పొందని యూఏఈ వాసుల్ని విదేశీ యానానికి అనుమతించనున్నారు. అయితే, పౌరులు తప్పనిసరిగా తమ వెంట పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిజల్ట్ సర్టిఫికెట్ని (48 గంటల్లోపు తీసుకున్నది) తమ వెంట తెచ్చుకోవాల్సి వుంటుంది. అల్ హోస్న్ యాప్లో గ్రీన్ స్టేటస్ కోసం ట్రావెల్ ఫామ్స్ పూర్తి చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!