విదేశీ యానం: వ్యాక్సిన్ పొందని పౌరుల్ని అనుమతించనున్న యూఏఈ
- April 14, 2022
యూఏఈ: శనివారం ఏప్రిల్ 16 నుంచి వ్యాక్సిన్ పొందని యూఏఈ వాసుల్ని విదేశీ యానానికి అనుమతించనున్నారు. అయితే, పౌరులు తప్పనిసరిగా తమ వెంట పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిజల్ట్ సర్టిఫికెట్ని (48 గంటల్లోపు తీసుకున్నది) తమ వెంట తెచ్చుకోవాల్సి వుంటుంది. అల్ హోస్న్ యాప్లో గ్రీన్ స్టేటస్ కోసం ట్రావెల్ ఫామ్స్ పూర్తి చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స







