జాయ్ ఆఫ్ షేరింగ్ క్యాంపెయిన్ ప్రారంభించిన లులు హైపర్ మార్కెట్
- April 14, 2022
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో సాటి మనుషుల పట్ల ప్రేమభావం పెంచుకోవడం, అవసరాల్లో వున్నవారిని ఆదుకోవడం పవిత్ర కార్యంగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే లులు హైపర్ మార్కెట్ ‘జాయ్ ఆఫ్ షేరింగ్’ అనే క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ ద్వారా రోజుకి 250 ఇఫ్తార్ కిట్స్ అవసరమైనవారికి అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేసింది లులు సంస్థ. ఇప్పటికే వేలాది మందికి లులు సంస్థ ఈ క్యాంపెయిన్ ద్వారా ఇప్తార్ కిట్స్ అందించింది. ఇప్తార్ కిట్స్లో ఆహార పదార్థాలు వుంటాయి. ఉపవాస దీక్షలు చేపట్టేవారిలో కొందరికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన ఆహారం వుండదు గనుక, వారికి ఈ కిట్స్ ద్వారా ఉపశమనం కలుగుతుందని లులు సంస్థ పేర్కొంది. మొత్తం 39 రోజులపాటు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









