జాయ్ ఆఫ్ షేరింగ్ క్యాంపెయిన్ ప్రారంభించిన లులు హైపర్ మార్కెట్
- April 14, 2022
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో సాటి మనుషుల పట్ల ప్రేమభావం పెంచుకోవడం, అవసరాల్లో వున్నవారిని ఆదుకోవడం పవిత్ర కార్యంగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే లులు హైపర్ మార్కెట్ ‘జాయ్ ఆఫ్ షేరింగ్’ అనే క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ ద్వారా రోజుకి 250 ఇఫ్తార్ కిట్స్ అవసరమైనవారికి అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేసింది లులు సంస్థ. ఇప్పటికే వేలాది మందికి లులు సంస్థ ఈ క్యాంపెయిన్ ద్వారా ఇప్తార్ కిట్స్ అందించింది. ఇప్తార్ కిట్స్లో ఆహార పదార్థాలు వుంటాయి. ఉపవాస దీక్షలు చేపట్టేవారిలో కొందరికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన ఆహారం వుండదు గనుక, వారికి ఈ కిట్స్ ద్వారా ఉపశమనం కలుగుతుందని లులు సంస్థ పేర్కొంది. మొత్తం 39 రోజులపాటు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







