ట్రక్కును ఢీకొన్న బస్సు.. ముగ్గురు స్టూడెంట్స్ మృతి
- April 15, 2022
మస్కట్: అల్ బతినా హైవేపై బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పోలీసును, ఆపై ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థినులు మృతి చెందారు. మరో 7 మంది గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. మిఖలేవ్ వంతెన తర్వాత బటినా హైవే లేన్ నుండి బస్సు అదుపుతప్పిందని, తొలుత ఒక పోలీసు అధికారిని ఢీకొట్టి ఆపై సర్వీస్ రోడ్లో ట్రాక్లో ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థినులు మరణించగా.. మరో ఏడుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి అని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









