ట్రక్కును ఢీకొన్న బస్సు.. ముగ్గురు స్టూడెంట్స్ మృతి
- April 15, 2022
మస్కట్: అల్ బతినా హైవేపై బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పోలీసును, ఆపై ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థినులు మృతి చెందారు. మరో 7 మంది గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. మిఖలేవ్ వంతెన తర్వాత బటినా హైవే లేన్ నుండి బస్సు అదుపుతప్పిందని, తొలుత ఒక పోలీసు అధికారిని ఢీకొట్టి ఆపై సర్వీస్ రోడ్లో ట్రాక్లో ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థినులు మరణించగా.. మరో ఏడుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి అని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







