20 ఏప్రిల్ బుధవారం భారత ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్
- April 18, 2022
కువైట్: తదుపరి ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్ ఏప్రిల్ 20 బుధవారం నాడు జరగనుంది. భారత రాయబారి శిబి జార్జి ఈ కార్యక్రమాన్నినిర్వహిస్తారు. ఎంబసీ ప్రాంగణంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఓపెన్ హౌస్ నిర్వహించబడుతుంది. భారత జాతీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అయితే, కోవిడ్ 19 వ్యాక్సినేషన్ పొందినవారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ప్రత్యేకంగా తమ సమస్యల పరిష్కారం కోసం వచచేవారు, తమ పూర్తి పేరు (పాస్పోర్టులో వున్న విధంగా), సివిల్ ఐడీ, పాస్పోర్టు నెంబర్, కాంటాక్ట్ నెంబర్ మరియు అడ్రస్ (కువైట్లోనిది) [email protected] కి మెయిల్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









