20 ఏప్రిల్ బుధవారం భారత ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్
- April 18, 2022
కువైట్: తదుపరి ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్ ఏప్రిల్ 20 బుధవారం నాడు జరగనుంది. భారత రాయబారి శిబి జార్జి ఈ కార్యక్రమాన్నినిర్వహిస్తారు. ఎంబసీ ప్రాంగణంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఓపెన్ హౌస్ నిర్వహించబడుతుంది. భారత జాతీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అయితే, కోవిడ్ 19 వ్యాక్సినేషన్ పొందినవారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ప్రత్యేకంగా తమ సమస్యల పరిష్కారం కోసం వచచేవారు, తమ పూర్తి పేరు (పాస్పోర్టులో వున్న విధంగా), సివిల్ ఐడీ, పాస్పోర్టు నెంబర్, కాంటాక్ట్ నెంబర్ మరియు అడ్రస్ (కువైట్లోనిది) [email protected] కి మెయిల్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









