20 ఏప్రిల్ బుధవారం భారత ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్
- April 18, 2022కువైట్: తదుపరి ఎంబసీ వీక్లీ ఓపెన్ హౌస్ ఏప్రిల్ 20 బుధవారం నాడు జరగనుంది. భారత రాయబారి శిబి జార్జి ఈ కార్యక్రమాన్నినిర్వహిస్తారు. ఎంబసీ ప్రాంగణంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఓపెన్ హౌస్ నిర్వహించబడుతుంది. భారత జాతీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అయితే, కోవిడ్ 19 వ్యాక్సినేషన్ పొందినవారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ప్రత్యేకంగా తమ సమస్యల పరిష్కారం కోసం వచచేవారు, తమ పూర్తి పేరు (పాస్పోర్టులో వున్న విధంగా), సివిల్ ఐడీ, పాస్పోర్టు నెంబర్, కాంటాక్ట్ నెంబర్ మరియు అడ్రస్ (కువైట్లోనిది) [email protected] కి మెయిల్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్