ఎంపిక చేసిన విమానాల్లో 20 శాతం తగ్గింపు ప్రకటన చేసిన విజ్ ఎయిర్
- April 19, 2022
యూఏఈ: అల్ట్రా లో ఫేర్ ఎయిర్ లైన్ విజ్ ఎయిర్, 20 శాతం తగ్గింపుతో విమాన యానాన్ని ప్రకటించింది. ఎంపిక చేసిన విమానాల్లో అబుదాబీ నుంచి, అబుదాబీ వరకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఏప్రిల్ 18 నుంచి 19 మధ్య టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. అత్యల్పంగా 39 దిర్హాముల నుంచి విమాన టిక్కెట్ల ధరలు ప్రారంభమవుతాయి. సలాలా (ఒమన్), మట్టాలా (శ్రీలంక), అమ్మాన్ (జోర్డాన్), అకాబా (జోర్డాన్)లకు ఇటీవల విజ్ ఎయిర్ విమానాల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







