ఎంపిక చేసిన విమానాల్లో 20 శాతం తగ్గింపు ప్రకటన చేసిన విజ్ ఎయిర్
- April 19, 2022
యూఏఈ: అల్ట్రా లో ఫేర్ ఎయిర్ లైన్ విజ్ ఎయిర్, 20 శాతం తగ్గింపుతో విమాన యానాన్ని ప్రకటించింది. ఎంపిక చేసిన విమానాల్లో అబుదాబీ నుంచి, అబుదాబీ వరకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఏప్రిల్ 18 నుంచి 19 మధ్య టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. అత్యల్పంగా 39 దిర్హాముల నుంచి విమాన టిక్కెట్ల ధరలు ప్రారంభమవుతాయి. సలాలా (ఒమన్), మట్టాలా (శ్రీలంక), అమ్మాన్ (జోర్డాన్), అకాబా (జోర్డాన్)లకు ఇటీవల విజ్ ఎయిర్ విమానాల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









