ఖురాన్ దహనం: స్వీడిష్ అతివాదుల చర్యను ఖండించిన ఒమన్
- April 19, 2022
మస్కట్: స్వీడన్లో అతివాదులు పవిత్ర ఖురాన్ గ్రాంధాన్ని తగలబెట్టడంపై ఒమన్ ఫారిన్ మినిస్ట్రీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది ఒమన్ ఫారిన్ మినిస్ట్రీ. ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసేలా స్వీడిష్ అతివాదులు ప్రవర్తించారనీ, ఇది సమాజానికి మంచిది కాదని ఆ ప్రకటనలో పేర్కొంది ఒమన్ మినిస్ట్రీ. అతివాదం, తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఒమన్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









