కేటీఆర్కు ట్వీట్కు కర్ణాటక సర్కార్ కౌంటర్
- April 19, 2022
హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్పై కర్ణాటక ప్రభుత్వం సెటైర్లు వేసింది. 'హాయ్ కేటీఆర్' అంటూ 11,500 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల క్లియరెన్స్ డేటా పోస్టు చేసిన కర్ణాటక డెవలప్మెంట్ ఇండెక్స్, కొన్ని రోజులుగా కర్ణాటకకు వచ్చిన కంపెనీల పెట్టుబడుల వివరాలను ట్విటర్లో కేటీఆర్కు ట్యాగ్ చేశారు.
ఇటీవల కర్ణాటకలో పరిస్థితులపై కేటీఆర్ ట్వీట్ చేశారు. పెట్టుబడులకు బెంగళూరు కంటే హైదరాబాద్ బెటరంటూ కేటీఆర్ ట్వీట్ చేసి విషయం తెలిసిందే. బెంగళూరులోని కంపెనీలను హైదరాబాద్కు కేటీఆర్ ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్కు ట్వీట్కు కర్ణాటక సర్కార్ కౌంటర్ ఇచ్చింది
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







