కేటీఆర్‌కు ట్వీట్‌కు కర్ణాటక సర్కార్ కౌంటర్‌

- April 19, 2022 , by Maagulf
కేటీఆర్‌కు ట్వీట్‌కు కర్ణాటక సర్కార్ కౌంటర్‌

హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌పై కర్ణాటక ప్రభుత్వం సెటైర్లు వేసింది. 'హాయ్‌ కేటీఆర్' అంటూ 11,500 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల క్లియరెన్స్ డేటా పోస్టు చేసిన కర్ణాటక డెవలప్‌మెంట్ ఇండెక్స్, కొన్ని రోజులుగా కర్ణాటకకు వచ్చిన కంపెనీల పెట్టుబడుల వివరాలను ట్విటర్‌లో కేటీఆర్‌కు ట్యాగ్‌ చేశారు.

ఇటీవల కర్ణాటకలో పరిస్థితులపై కేటీఆర్ ట్వీట్‌ చేశారు. పెట్టుబడులకు బెంగళూరు కంటే హైదరాబాద్ బెటరంటూ కేటీఆర్ ట్వీట్‌ చేసి విషయం తెలిసిందే. బెంగళూరులోని కంపెనీలను హైదరాబాద్‌కు కేటీఆర్ ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌కు కర్ణాటక సర్కార్ కౌంటర్‌ ఇచ్చింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com