కేటీఆర్కు ట్వీట్కు కర్ణాటక సర్కార్ కౌంటర్
- April 19, 2022
హైదరాబాద్: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్పై కర్ణాటక ప్రభుత్వం సెటైర్లు వేసింది. 'హాయ్ కేటీఆర్' అంటూ 11,500 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల క్లియరెన్స్ డేటా పోస్టు చేసిన కర్ణాటక డెవలప్మెంట్ ఇండెక్స్, కొన్ని రోజులుగా కర్ణాటకకు వచ్చిన కంపెనీల పెట్టుబడుల వివరాలను ట్విటర్లో కేటీఆర్కు ట్యాగ్ చేశారు.
ఇటీవల కర్ణాటకలో పరిస్థితులపై కేటీఆర్ ట్వీట్ చేశారు. పెట్టుబడులకు బెంగళూరు కంటే హైదరాబాద్ బెటరంటూ కేటీఆర్ ట్వీట్ చేసి విషయం తెలిసిందే. బెంగళూరులోని కంపెనీలను హైదరాబాద్కు కేటీఆర్ ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్కు ట్వీట్కు కర్ణాటక సర్కార్ కౌంటర్ ఇచ్చింది
తాజా వార్తలు
- వనపర్తిలో అంబులెన్స్ ప్రారంభం..నిరుపేదలకు ఉచిత ఆటోలు పంపిణీ చేసిన సోనుసూద్
- 100 రోజులు.. స్థిరత్వాన్ని కాపాడుకున్న గల్ఫ్ దేశాలు..!!
- ప్రపంచవ్యాప్తంగా హ్యుమటేరియన్ సేవల్లో కువైట్ ఛారిటీస్..!!
- యూఏఈ లాటరీ డ్రా..ఒక్కొక్కరు Dh50,000 గెలుచుకున్నముగ్గురు విజేతలు..!!
- ఆన్లైన్ పర్యాటక మోసాలపై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- మహిళను సురక్షితంగా తరలించిన ఆర్ఓపి ఏవియేషన్..!!
- భారతీయ మహిళకు అండగా నిలిచిన ఇండియన్ ఎంబసీ..!!
- 'మీ సురక్ష–కలిసి ఉంటే కలదు సుఖం' కార్యక్రమం ఘనంగా నిర్వహణ
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం









