కొత్త స్మార్ట్ టూల్ ద్వారా నీటి, విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చు

- April 20, 2022 , by Maagulf
కొత్త స్మార్ట్ టూల్ ద్వారా నీటి, విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చు

దుబాయ్: దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (దెవా) ఓ కొత్త టూల్‌ని ప్రవేశపెట్టింది. ఈ టూల్ ద్వారా వినియోగదారులు తాము వినియోగిస్తున్న నీరు అలాగే విద్యుత్ విషయమై ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం తెలుసుకునే అవకావం వుంటుంది. తద్వారా తమ యుటిలిటీ బిల్స్ తగ్గించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. స్మార్ట్ వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ మీటర్లు కలిగిన వినియోగదారులు తమ వినియోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకుని, తక్కువ వాడకంపై టిప్స్ కూడా పొందవచ్చు. దీని ద్వారా వృధా అరికట్టేందుకు కూడా వీలవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com