కొత్త స్మార్ట్ టూల్ ద్వారా నీటి, విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చు
- April 20, 2022
దుబాయ్: దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (దెవా) ఓ కొత్త టూల్ని ప్రవేశపెట్టింది. ఈ టూల్ ద్వారా వినియోగదారులు తాము వినియోగిస్తున్న నీరు అలాగే విద్యుత్ విషయమై ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం తెలుసుకునే అవకావం వుంటుంది. తద్వారా తమ యుటిలిటీ బిల్స్ తగ్గించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. స్మార్ట్ వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ మీటర్లు కలిగిన వినియోగదారులు తమ వినియోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకుని, తక్కువ వాడకంపై టిప్స్ కూడా పొందవచ్చు. దీని ద్వారా వృధా అరికట్టేందుకు కూడా వీలవుతుంది.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లో ఘోర భూకంపం..రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రత..
- రూ.1,511కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
- మెటాలో 8,000 మంది ఉద్యోగుల తొలగింపు
- FIFA వరల్డ్ కప్ 2026 ప్రసార ప్రణాళికలను ప్రకటించిన beIN స్పోర్ట్స్..!!
- రెండేళ్లలో 1.9 మిలియన్లకు చేరిన సౌదీ వాహన దిగుమతులు..!!
- అల్ అమెరాత్లో రెస్టారెంట్ అగ్నిప్రమాదం..!!
- విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్..విద్యావేత్తల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్ లో ప్రభుత్వ సేవలకు ఒకే యాప్..!!
- యూఏఈలో ఏళ్ల తరబడి చిక్కుకుపోయిన భారత మహిళ..ఎట్టకేలకు స్వదేశానికి..!!
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..









