కొత్త స్మార్ట్ టూల్ ద్వారా నీటి, విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చు
- April 20, 2022
దుబాయ్: దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (దెవా) ఓ కొత్త టూల్ని ప్రవేశపెట్టింది. ఈ టూల్ ద్వారా వినియోగదారులు తాము వినియోగిస్తున్న నీరు అలాగే విద్యుత్ విషయమై ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం తెలుసుకునే అవకావం వుంటుంది. తద్వారా తమ యుటిలిటీ బిల్స్ తగ్గించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. స్మార్ట్ వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ మీటర్లు కలిగిన వినియోగదారులు తమ వినియోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకుని, తక్కువ వాడకంపై టిప్స్ కూడా పొందవచ్చు. దీని ద్వారా వృధా అరికట్టేందుకు కూడా వీలవుతుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







