రెండవ నోబుల్ నంబర్ల వేలం నిర్వహణ
- April 20, 2022
అబుదాబీ: ఛారిటీ కోసం నిర్వహిస్తోన్న మోస్ట్ నోబుల్ నెంబర్స్ వేలం బుధవారం ఏప్రిల్ 20న జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఐదు స్పెషల్ అబుదాబీ ప్లేట్ నంబర్లు, 10 స్పెషల్ మొబైల్ నంబర్లు ఈ కార్యక్రమం ద్వారా వేలం వేయబడతాయి. తద్వారా వచ్చే మొత్తాన్ని ఛారిటీ కోసం వినియోగిస్తారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







