రెండవ నోబుల్ నంబర్ల వేలం నిర్వహణ
- April 20, 2022
అబుదాబీ: ఛారిటీ కోసం నిర్వహిస్తోన్న మోస్ట్ నోబుల్ నెంబర్స్ వేలం బుధవారం ఏప్రిల్ 20న జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఐదు స్పెషల్ అబుదాబీ ప్లేట్ నంబర్లు, 10 స్పెషల్ మొబైల్ నంబర్లు ఈ కార్యక్రమం ద్వారా వేలం వేయబడతాయి. తద్వారా వచ్చే మొత్తాన్ని ఛారిటీ కోసం వినియోగిస్తారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







