ముంబైకి ఎయిర్ అరేబియా అబుదాబీ కొత్త విమాన సర్వీసు
- April 21, 2022
యూఏఈ: ఎయిర్ అరేబియా అబుధాబి, క్యాపిటల్ తొలి లో కాస్ట్ క్యారియర్, భారతదేశంలోని ముంబైకి కొత్త విమాన సర్వీసు మే 12 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఇండియాలో ఎయిర్ అరేబియా అబుదాబీకి ఇది ఏడవ డెస్టినేషన్. కాలికట్, చెన్నయ్, జైపూర్, కోచి మరియు తిరువనంతపురం నగరాల తర్వాత ముంబైకి కొత్తగా విమానం నడపనున్నారు. జులై 2020లో ఎయిర్ అరేబియా అబుధాబి ప్రారంభమయ్యాక ఇది 20వ డెస్టినేషన్.
తాజా వార్తలు
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!









