ముంబైకి ఎయిర్ అరేబియా అబుదాబీ కొత్త విమాన సర్వీసు
- April 21, 2022
యూఏఈ: ఎయిర్ అరేబియా అబుధాబి, క్యాపిటల్ తొలి లో కాస్ట్ క్యారియర్, భారతదేశంలోని ముంబైకి కొత్త విమాన సర్వీసు మే 12 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఇండియాలో ఎయిర్ అరేబియా అబుదాబీకి ఇది ఏడవ డెస్టినేషన్. కాలికట్, చెన్నయ్, జైపూర్, కోచి మరియు తిరువనంతపురం నగరాల తర్వాత ముంబైకి కొత్తగా విమానం నడపనున్నారు. జులై 2020లో ఎయిర్ అరేబియా అబుధాబి ప్రారంభమయ్యాక ఇది 20వ డెస్టినేషన్.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







