ముంబైకి ఎయిర్ అరేబియా అబుదాబీ కొత్త విమాన సర్వీసు
- April 21, 2022
యూఏఈ: ఎయిర్ అరేబియా అబుధాబి, క్యాపిటల్ తొలి లో కాస్ట్ క్యారియర్, భారతదేశంలోని ముంబైకి కొత్త విమాన సర్వీసు మే 12 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఇండియాలో ఎయిర్ అరేబియా అబుదాబీకి ఇది ఏడవ డెస్టినేషన్. కాలికట్, చెన్నయ్, జైపూర్, కోచి మరియు తిరువనంతపురం నగరాల తర్వాత ముంబైకి కొత్తగా విమానం నడపనున్నారు. జులై 2020లో ఎయిర్ అరేబియా అబుధాబి ప్రారంభమయ్యాక ఇది 20వ డెస్టినేషన్.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







