అక్రమంగా పొగాకు విక్రయం: వలసదారుడికి 2,000OMR జరిమానా
- April 22, 2022
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ డిపార్టుమెంట్ (సిపిఎ) రుస్తాక్, ఇద్దరు వలసదారులకు పొగాకు అక్రమ విక్రయం కేసులో 2,000 ఒమన్ రియాల్స్ జరిమానా విధించడం జరిగింది. సౌత్ అల్ బతినాలో నిందితుల్ని అరెస్టు చేశారు. విలాయత్ ఆఫ్ రుస్తాక్లో కన్స్యుమర్ ప్రొటెక్షన్ డిపార్టుమెంట్ ఇద్దరు వలస కార్మికుల్ని అరెస్టు చేయడం జరిగిందని సిపిఎ పేర్కొంది. తమ దుకాణాల్లో నమిలే పొగాకు, నాన్ స్మోకింగ్ పొగాకును ఉపయోగిస్తున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









