అక్రమంగా పొగాకు విక్రయం: వలసదారుడికి 2,000OMR జరిమానా
- April 22, 2022
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ డిపార్టుమెంట్ (సిపిఎ) రుస్తాక్, ఇద్దరు వలసదారులకు పొగాకు అక్రమ విక్రయం కేసులో 2,000 ఒమన్ రియాల్స్ జరిమానా విధించడం జరిగింది. సౌత్ అల్ బతినాలో నిందితుల్ని అరెస్టు చేశారు. విలాయత్ ఆఫ్ రుస్తాక్లో కన్స్యుమర్ ప్రొటెక్షన్ డిపార్టుమెంట్ ఇద్దరు వలస కార్మికుల్ని అరెస్టు చేయడం జరిగిందని సిపిఎ పేర్కొంది. తమ దుకాణాల్లో నమిలే పొగాకు, నాన్ స్మోకింగ్ పొగాకును ఉపయోగిస్తున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







