ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ రద్దు చేసిన థాయ్ అథారిటీస్
- April 23, 2022
మస్కట్: థాయ్ అథారిటీస్, ప్రయాణీకులకు పీసీఆర్ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అరైవల్ సమయంలోనూ, క్వారంటైన్ తొలి రోజు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి అనే నిబంధన వుండేది. బ్యాంకాక్లో సుల్తానేట్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుద లచేసింది. మే 1 నుంచి ఈ మార్పు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







