ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ రద్దు చేసిన థాయ్ అథారిటీస్
- April 23, 2022
మస్కట్: థాయ్ అథారిటీస్, ప్రయాణీకులకు పీసీఆర్ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అరైవల్ సమయంలోనూ, క్వారంటైన్ తొలి రోజు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి అనే నిబంధన వుండేది. బ్యాంకాక్లో సుల్తానేట్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుద లచేసింది. మే 1 నుంచి ఈ మార్పు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









