రోడ్లపై సేఫ్ డిస్టెన్స్ పాటించని వాహనదారులకు 400DHS జరిమానా, 4 బ్లాక్ పాయింట్స్ విధింపు
- April 23, 2022
యూఏఈ: రోడ్లపై ఇతర వాహనాలతో సేఫ్ డిస్టెన్స్ పాటించని వాహనదారులకు 400 దిర్హాముల జరిమానా, 4 బ్లాక్ పాయింట్స్ విధించడం జరుగుతుంది. రస్ అల్ ఖైమా పోలీసులు ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. సేఫ్ డిస్టెన్సింగ్ పాటించడం వల్ల ప్రమాదకర పరిస్థితుల్లో వేగంగా స్పందించి, ఆ ప్రమాదం నుంచి బయట పడేందుకు వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









