రోడ్లపై సేఫ్ డిస్టెన్స్ పాటించని వాహనదారులకు 400DHS జరిమానా, 4 బ్లాక్ పాయింట్స్ విధింపు
- April 23, 2022
యూఏఈ: రోడ్లపై ఇతర వాహనాలతో సేఫ్ డిస్టెన్స్ పాటించని వాహనదారులకు 400 దిర్హాముల జరిమానా, 4 బ్లాక్ పాయింట్స్ విధించడం జరుగుతుంది. రస్ అల్ ఖైమా పోలీసులు ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. సేఫ్ డిస్టెన్సింగ్ పాటించడం వల్ల ప్రమాదకర పరిస్థితుల్లో వేగంగా స్పందించి, ఆ ప్రమాదం నుంచి బయట పడేందుకు వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







