రోడ్లపై సేఫ్ డిస్టెన్స్ పాటించని వాహనదారులకు 400DHS జరిమానా, 4 బ్లాక్ పాయింట్స్ విధింపు
- April 23, 2022
యూఏఈ: రోడ్లపై ఇతర వాహనాలతో సేఫ్ డిస్టెన్స్ పాటించని వాహనదారులకు 400 దిర్హాముల జరిమానా, 4 బ్లాక్ పాయింట్స్ విధించడం జరుగుతుంది. రస్ అల్ ఖైమా పోలీసులు ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. సేఫ్ డిస్టెన్సింగ్ పాటించడం వల్ల ప్రమాదకర పరిస్థితుల్లో వేగంగా స్పందించి, ఆ ప్రమాదం నుంచి బయట పడేందుకు వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







