రిజర్వ్ చేసిన ప్రదేశాల్లో పార్కింగ్ చేస్తే Dh1,000 జరిమానా
- April 26, 2022
యూఏఈ: అధికారులు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారి కోసం కేటాయించిన ప్రదేశాలలో పార్కింగ్ చేస్తే వాహనదారులకు 1,000 దిర్హామ్లు జరిమానా, 6 బ్లాక్ పాయింట్లతో జరిమానా విధించబడుతుందని అజ్మాన్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టును షేర్ చేశారు. అధికారులు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారిని గౌరవించాలని నివాసితులకు అందులో గుర్తు చేశారు. రమదాన్ పవిత్ర మాసాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను జాగ్రత్తగా పాటించాలని వాహనదారులను హెచ్చరించారు. ముఖ్యంగా ఇఫ్తార్ సమయం దగ్గర పడుతున్న సమయంలో వాహనదారులు అతివేగాన్ని నివారించాలని, రోడ్లపై సురక్షితమైన దూరాన్ని పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







