రిజర్వ్ చేసిన ప్రదేశాల్లో పార్కింగ్ చేస్తే Dh1,000 జరిమానా
- April 26, 2022
యూఏఈ: అధికారులు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారి కోసం కేటాయించిన ప్రదేశాలలో పార్కింగ్ చేస్తే వాహనదారులకు 1,000 దిర్హామ్లు జరిమానా, 6 బ్లాక్ పాయింట్లతో జరిమానా విధించబడుతుందని అజ్మాన్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టును షేర్ చేశారు. అధికారులు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారిని గౌరవించాలని నివాసితులకు అందులో గుర్తు చేశారు. రమదాన్ పవిత్ర మాసాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను జాగ్రత్తగా పాటించాలని వాహనదారులను హెచ్చరించారు. ముఖ్యంగా ఇఫ్తార్ సమయం దగ్గర పడుతున్న సమయంలో వాహనదారులు అతివేగాన్ని నివారించాలని, రోడ్లపై సురక్షితమైన దూరాన్ని పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు
- UNFCCC ఫ్రేమ్వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!
- నార్వే చెస్ చాంపియన్ ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు!
- ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా









