అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే మూసివేత: ప్రయాణీకులు మళ్ళీ బుక్ చేసుకోవాలి
- April 26, 2022
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే మూసివేత నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణీకులు తమ విమానాల్ని మళ్ళీ బుక్ చేసుకోవాల్సి వుంటుంది. మే 2022 నుంచి జూన్ 2022 వరకు నార్తరన్ రన్ వే మూసివేయబడుతుంది. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకునేవారు తిరిగి బుక్ చేసుకోవాల్సి వుంటుంది. ఎయిర్లైన్ కాంటాక్ట్ కేంద్రాలు లేదా సిటీ కార్యాలయాల్లో రీ బుక్ చేసుకోవచ్చు. కొన్ని విమానాల్ని షార్జా మరియు అల్ మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రీ డైరెక్ట్ చేయబడ్తాయి.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







