షార్జా ఎయిర్పోర్ట్ ‘తొలి త్రైమాసికం’లో 3 మిలియన్ ప్రయాణీకులు
- April 27, 2022
షార్జా: తొలి త్రైమాసికంలో షార్జా విమానాశ్రయం నుంచి 3 మిలియన్ మందికి పైగా ప్రయాణీకులు ప్రయాణం చేశారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ప్రయాణీకుల పెరుగుదల 119.2 శాతంగా వుంది. 1.3 మిలియన్ ప్రయాణీకులు అదనంగా ఈ ఏడాది ప్రయాణించారు. విమానాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.ఈ పెరుగుదల 89 శాతంగా వుంది. 21,336 విమానాలు ఈ తొలి క్వార్టర్లో నడిచాయి.కార్గో విషయానికి వస్తే, 39,566 టన్నులకు పైగా తొలి మూడు నెలల్లో రవాణా జరిగింది.
తాజా వార్తలు
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..
- ఇండియా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే









