షార్జా ఎయిర్పోర్ట్ ‘తొలి త్రైమాసికం’లో 3 మిలియన్ ప్రయాణీకులు
- April 27, 2022
షార్జా: తొలి త్రైమాసికంలో షార్జా విమానాశ్రయం నుంచి 3 మిలియన్ మందికి పైగా ప్రయాణీకులు ప్రయాణం చేశారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ప్రయాణీకుల పెరుగుదల 119.2 శాతంగా వుంది. 1.3 మిలియన్ ప్రయాణీకులు అదనంగా ఈ ఏడాది ప్రయాణించారు. విమానాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.ఈ పెరుగుదల 89 శాతంగా వుంది. 21,336 విమానాలు ఈ తొలి క్వార్టర్లో నడిచాయి.కార్గో విషయానికి వస్తే, 39,566 టన్నులకు పైగా తొలి మూడు నెలల్లో రవాణా జరిగింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







