షార్జా ఎయిర్పోర్ట్ ‘తొలి త్రైమాసికం’లో 3 మిలియన్ ప్రయాణీకులు
- April 27, 2022
షార్జా: తొలి త్రైమాసికంలో షార్జా విమానాశ్రయం నుంచి 3 మిలియన్ మందికి పైగా ప్రయాణీకులు ప్రయాణం చేశారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ప్రయాణీకుల పెరుగుదల 119.2 శాతంగా వుంది. 1.3 మిలియన్ ప్రయాణీకులు అదనంగా ఈ ఏడాది ప్రయాణించారు. విమానాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.ఈ పెరుగుదల 89 శాతంగా వుంది. 21,336 విమానాలు ఈ తొలి క్వార్టర్లో నడిచాయి.కార్గో విషయానికి వస్తే, 39,566 టన్నులకు పైగా తొలి మూడు నెలల్లో రవాణా జరిగింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







