నాలుగు కొత్త మసీదుల్ని నిర్మించనున్న బహ్రెయిన్
- April 28, 2022
మనామా: సున్నీ ఎండోమెంట్స్ డైరెక్టరేట్, మూడు అవగాహనా ఒప్పందాల్ని డోనర్లతో కుదుర్చుకుంది. నాలుగు మసీదుల్ని సల్మాన్ సిటీలో నిర్మించడం ఈ ఒప్పందాల వెనుక ఉద్దేశ్యం. మొత్తం 12 మసీదుల్ని నిర్మించాలని క్రౌన్ ప్రిన్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆలోచన చేయగా, అందులో ఈ నాలుగు మసీదులు తొలి ఫేజ్లో వున్నాయి. బహ్రెయిన్ వ్యాప్తంగా మరిన్ని మసీదుల్ని కొత్తగా నిర్మించడం ద్వారా ప్రార్థనలు చేసుకునేందుకు పౌరులు అలాగే నివాసితులకు వీలుగా వుండేలా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







