నాలుగు కొత్త మసీదుల్ని నిర్మించనున్న బహ్రెయిన్
- April 28, 2022
మనామా: సున్నీ ఎండోమెంట్స్ డైరెక్టరేట్, మూడు అవగాహనా ఒప్పందాల్ని డోనర్లతో కుదుర్చుకుంది. నాలుగు మసీదుల్ని సల్మాన్ సిటీలో నిర్మించడం ఈ ఒప్పందాల వెనుక ఉద్దేశ్యం. మొత్తం 12 మసీదుల్ని నిర్మించాలని క్రౌన్ ప్రిన్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆలోచన చేయగా, అందులో ఈ నాలుగు మసీదులు తొలి ఫేజ్లో వున్నాయి. బహ్రెయిన్ వ్యాప్తంగా మరిన్ని మసీదుల్ని కొత్తగా నిర్మించడం ద్వారా ప్రార్థనలు చేసుకునేందుకు పౌరులు అలాగే నివాసితులకు వీలుగా వుండేలా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







