పిడుగు కారణంగా ఓ వ్యక్తి మృతి, మరొకరికి గాయాలు
- April 28, 2022
ఒమన్: పిడుగు పడిన కారణంగా ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సోహార్లో ఈ ఘటన జరిగింది. ఇప్తార్కి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి నిలకడగా వుంది. సోహార్ సెకెండరీ స్కూల్ వద్ద ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటన పట్ల కమ్యూనిటీ మెంబర్స్ తీవ్ర దిగ్రభాంతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







