ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలుపుకున్న షేక్ మొహమ్మద్, ఒమన్ సుల్తాన్
- April 30, 2022
యూఏఈ: అబుదాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఒమన్కు చెందిన సుల్తాన్ హైతం బిన్ తారిక్ బిన్ తైమూర్ అల్ సయీద్ లు పరస్పరం ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజలకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, దీర్ఘాయువు పురోగతి లభించాలని ఒమన్ సుల్తాన్కు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే యూఏఈ ప్రజలకు మరింత అభివృద్ధి, శ్రేయస్సును అల్లా ప్రసాదించాలని షేక్ ఖలీఫా, షేక్ మొహమ్మద్లకు ఒమన్ సుల్తాన్ తన శుభాకాంక్షలను తెలియజేశారు. యూఏఈ, ఒమన్లోని సోదర ప్రజలకు నిరంతర పురోగతి, సంక్షేమం, శ్రేయస్సు కోసం ఇద్దరు నాయకులు అల్లాను ప్రార్థించారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







