ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలుపుకున్న షేక్ మొహమ్మద్, ఒమన్ సుల్తాన్
- April 30, 2022
యూఏఈ: అబుదాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఒమన్కు చెందిన సుల్తాన్ హైతం బిన్ తారిక్ బిన్ తైమూర్ అల్ సయీద్ లు పరస్పరం ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజలకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, దీర్ఘాయువు పురోగతి లభించాలని ఒమన్ సుల్తాన్కు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే యూఏఈ ప్రజలకు మరింత అభివృద్ధి, శ్రేయస్సును అల్లా ప్రసాదించాలని షేక్ ఖలీఫా, షేక్ మొహమ్మద్లకు ఒమన్ సుల్తాన్ తన శుభాకాంక్షలను తెలియజేశారు. యూఏఈ, ఒమన్లోని సోదర ప్రజలకు నిరంతర పురోగతి, సంక్షేమం, శ్రేయస్సు కోసం ఇద్దరు నాయకులు అల్లాను ప్రార్థించారు.
తాజా వార్తలు
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన







