ఆదివారం సమావేశం కానున్న నెలవంక దర్శన కమిటీ
- April 30, 2022
మస్కట్: షవ్వాల్ నెల నెలవంక దర్శనంపై నిర్థారణ చేసే ప్రధాన కమిటీ రమదాన్ 29కి సంబంధించి ఆదివారం సాయంత్రం సమావేశం కానుంది. అవ్కాఫ్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెల నెలవంక దర్శనంపై దర్యాప్తు చేయనుంది. పౌరులు, నివాసితులు ఈద్ చంద్రుని దర్శనంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం చంద్రుడు కనిపిస్తే సోమవారం ఒమన్ సుల్తానేట్లో ఈద్ అల్ ఫితర్ మొదటి రోజు అవుతుంది. సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదేశానుసారం కార్మిక మంత్రిత్వ శాఖ మే 1 ఆదివారం నుండి మే 5 గురువారం వరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించింది.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







