బహ్రెయిన్లో భారతీయ మహిళ ఆత్మహత్య
- May 01, 2022
మనామా: బహ్రెయిన్లో 38ఏళ్ల భారతీయ మహిళ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. భర్తతో కలిసి ఓ అపార్టుమెంటులో నివసిస్తున్న ఆమె.. తొమ్మిదవ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు. ఆమె ఆత్మహత్యకు కారణం భర్తతో జరిగిన గొడవేనని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన అధికారులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు పాల్పడిన మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







