1,000 మంది ఖైదీలను విడుదల చేసిన ఒమన్
- May 04, 2022
ఒమన్: జైలులో ఉన్న వారిని విడిపించేందుకు ఉద్దేశించిన ‘ఫక్ కుర్బా’ చొరవతో రమదాన్ మాసంలో ఇప్పటివరకు 1,000 మందికి పైగా ఖైదీలను విడుదలయ్యారు. మస్కట్ గవర్నరేట్ నుండి అత్యధిక సంఖ్యలో 196 మంది ఖైదీలు కాగా.. ఉత్తర అల్ బతినా నుండి 190 మంది, దక్షిణ అల్ షర్కియా నుండి 148 మంది ఖైదీలను విడుదల చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







