చెత్తను రోడ్లపై వేస్తే OMR100 జరిమానా: మస్కట్ మున్సిపాలిటీ
- May 06, 2022
మస్కట్: నిర్దేశిత ప్రదేశాలలో చెత్తను పారవేసే వారిపై OMR100 జరిమానా విధించబడుతుందని మస్కట్ మునిసిపాలిటీ హెచ్చరించింది. నిర్దేశిత ప్రాంతాల్లోనే వ్యర్థాలను పారవేయాలని, అలా కాకుండా వేరే ప్రదేశాలలో పారవేసే వారికి OMR 100 జరిమానా విధిస్తామని పేర్కొంది. దీన్ని మళ్లీ పునరావృతం చేస్తే జరిమానా రెట్టింపు అవుతుందని మునిసిపాలిటీ స్పష్టం చేసింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించినవారికి వ్యర్థాలను తరలించడానికి ఒక రోజు గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుందని మున్సిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







