సేవ్ సాయిల్: ఈ నెల 15న బహ్రెయిన్ చేరుకోనున్న సద్గురు
- May 06, 2022మనామా: భారత ఆధ్మాతిక లీడర్ మరియు యోగి సద్గురు, సేవ్ సాయిల్ అనే నినాదంతో 100 రోజుల మోటర్ సైకిల్ జర్నీని యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఇండియాకి ప్రారంభించారు. మే 15న ఈ యాత్ర బహ్రెయిన్ చేరుకోనుంది. మార్చి 20న లండన్లో ఈ యాత్ర ప్రారంభమైంది. ఆమ్స్టర్డామ్, బెర్లిన్, ప్రేగ్యు, వియెన్నా, లిజుబేనియా, రోమ్, జెనీవా, ప్యారిస్, బ్రస్సెల్స్, కోలోగ్న్, ఫ్రాంక్ఫర్ట్, బ్రతిస్లవా, బుడాపెస్ట్, బెల్గ్రేడ్, సోఫియా, బుచారెస్ట్, ఇస్తాంబుల్, తబ్లిసి , బాకు మరియు అమ్మాన్ల మీదుగా ఈ యాత్ర సాగుతోంది. తదుపరి రియాద్కి 64 ఏళ్ళ గురు యాత్ర చేరుకుంటుంది. సౌదీ అరబియా, యూఏఈ, మస్కట్ తదితర దేశాల్లో ఈ యాత్ర చేపడతారు.
మనామాలో ఈ ఈవెంట్ లో పాల్గొనటానికి ఈ http://savesoil.org/Manama లింకు లో వివరాలు నమోదు చేసుకోగలరు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం