సేవ్ సాయిల్: ఈ నెల 15న బహ్రెయిన్ చేరుకోనున్న సద్గురు
- May 06, 2022
మనామా: భారత ఆధ్మాతిక లీడర్ మరియు యోగి సద్గురు, సేవ్ సాయిల్ అనే నినాదంతో 100 రోజుల మోటర్ సైకిల్ జర్నీని యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఇండియాకి ప్రారంభించారు. మే 15న ఈ యాత్ర బహ్రెయిన్ చేరుకోనుంది. మార్చి 20న లండన్లో ఈ యాత్ర ప్రారంభమైంది. ఆమ్స్టర్డామ్, బెర్లిన్, ప్రేగ్యు, వియెన్నా, లిజుబేనియా, రోమ్, జెనీవా, ప్యారిస్, బ్రస్సెల్స్, కోలోగ్న్, ఫ్రాంక్ఫర్ట్, బ్రతిస్లవా, బుడాపెస్ట్, బెల్గ్రేడ్, సోఫియా, బుచారెస్ట్, ఇస్తాంబుల్, తబ్లిసి , బాకు మరియు అమ్మాన్ల మీదుగా ఈ యాత్ర సాగుతోంది. తదుపరి రియాద్కి 64 ఏళ్ళ గురు యాత్ర చేరుకుంటుంది. సౌదీ అరబియా, యూఏఈ, మస్కట్ తదితర దేశాల్లో ఈ యాత్ర చేపడతారు.
మనామాలో ఈ ఈవెంట్ లో పాల్గొనటానికి ఈ http://savesoil.org/Manama లింకు లో వివరాలు నమోదు చేసుకోగలరు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







