సేవ్ సాయిల్: ఈ నెల 15న బహ్రెయిన్ చేరుకోనున్న సద్గురు
- May 06, 2022
మనామా: భారత ఆధ్మాతిక లీడర్ మరియు యోగి సద్గురు, సేవ్ సాయిల్ అనే నినాదంతో 100 రోజుల మోటర్ సైకిల్ జర్నీని యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఇండియాకి ప్రారంభించారు. మే 15న ఈ యాత్ర బహ్రెయిన్ చేరుకోనుంది. మార్చి 20న లండన్లో ఈ యాత్ర ప్రారంభమైంది. ఆమ్స్టర్డామ్, బెర్లిన్, ప్రేగ్యు, వియెన్నా, లిజుబేనియా, రోమ్, జెనీవా, ప్యారిస్, బ్రస్సెల్స్, కోలోగ్న్, ఫ్రాంక్ఫర్ట్, బ్రతిస్లవా, బుడాపెస్ట్, బెల్గ్రేడ్, సోఫియా, బుచారెస్ట్, ఇస్తాంబుల్, తబ్లిసి , బాకు మరియు అమ్మాన్ల మీదుగా ఈ యాత్ర సాగుతోంది. తదుపరి రియాద్కి 64 ఏళ్ళ గురు యాత్ర చేరుకుంటుంది. సౌదీ అరబియా, యూఏఈ, మస్కట్ తదితర దేశాల్లో ఈ యాత్ర చేపడతారు.
మనామాలో ఈ ఈవెంట్ లో పాల్గొనటానికి ఈ http://savesoil.org/Manama లింకు లో వివరాలు నమోదు చేసుకోగలరు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









