సేవ్ సాయిల్: ఈ నెల 15న బహ్రెయిన్ చేరుకోనున్న సద్గురు
- May 06, 2022
మనామా: భారత ఆధ్మాతిక లీడర్ మరియు యోగి సద్గురు, సేవ్ సాయిల్ అనే నినాదంతో 100 రోజుల మోటర్ సైకిల్ జర్నీని యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఇండియాకి ప్రారంభించారు. మే 15న ఈ యాత్ర బహ్రెయిన్ చేరుకోనుంది. మార్చి 20న లండన్లో ఈ యాత్ర ప్రారంభమైంది. ఆమ్స్టర్డామ్, బెర్లిన్, ప్రేగ్యు, వియెన్నా, లిజుబేనియా, రోమ్, జెనీవా, ప్యారిస్, బ్రస్సెల్స్, కోలోగ్న్, ఫ్రాంక్ఫర్ట్, బ్రతిస్లవా, బుడాపెస్ట్, బెల్గ్రేడ్, సోఫియా, బుచారెస్ట్, ఇస్తాంబుల్, తబ్లిసి , బాకు మరియు అమ్మాన్ల మీదుగా ఈ యాత్ర సాగుతోంది. తదుపరి రియాద్కి 64 ఏళ్ళ గురు యాత్ర చేరుకుంటుంది. సౌదీ అరబియా, యూఏఈ, మస్కట్ తదితర దేశాల్లో ఈ యాత్ర చేపడతారు.
మనామాలో ఈ ఈవెంట్ లో పాల్గొనటానికి ఈ http://savesoil.org/Manama లింకు లో వివరాలు నమోదు చేసుకోగలరు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







