తెలంగాణలో పర్యటిస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
- May 07, 2022హైదరాబాద్ : తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారితో తాజ్ కృష్ణలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన గద్ధర్, హరగోపాల్, చెరుకు సుధాకర్, కంచె ఐలయ్యతో వేర్వేరుగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అలాగే మరికొంత మంది రాహుల్ను కలిశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని పరిస్థితులు వంటి అంశాలపై చర్చించారు.*
మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్య వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ శనివారం ఆ పార్కును సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత గాంధీ భవన్ చేరుకుని, కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం అవుతారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన సయన్వయకర్తలను రాహుల్ గాంధీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిచయం చేస్తారు. ఈ రోజు సాయంత్రం గాంధీభవన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గాన రాహుల్ గాంధీ వెళ్తారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం