తెలంగాణలో పర్యటిస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
- May 07, 2022![1 తెలంగాణలో పర్యటిస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ](https://www.maagulf.com/godata/articles/202205/IMG-20220507-WA0003_1651921152.jpg)
హైదరాబాద్ : తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారితో తాజ్ కృష్ణలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన గద్ధర్, హరగోపాల్, చెరుకు సుధాకర్, కంచె ఐలయ్యతో వేర్వేరుగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అలాగే మరికొంత మంది రాహుల్ను కలిశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని పరిస్థితులు వంటి అంశాలపై చర్చించారు.*
మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్య వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ శనివారం ఆ పార్కును సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత గాంధీ భవన్ చేరుకుని, కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం అవుతారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన సయన్వయకర్తలను రాహుల్ గాంధీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిచయం చేస్తారు. ఈ రోజు సాయంత్రం గాంధీభవన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గాన రాహుల్ గాంధీ వెళ్తారు.
తాజా వార్తలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక