తెలంగాణలో పర్యటిస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
- May 07, 2022హైదరాబాద్ : తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారితో తాజ్ కృష్ణలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన గద్ధర్, హరగోపాల్, చెరుకు సుధాకర్, కంచె ఐలయ్యతో వేర్వేరుగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అలాగే మరికొంత మంది రాహుల్ను కలిశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని పరిస్థితులు వంటి అంశాలపై చర్చించారు.*
మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్య వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ శనివారం ఆ పార్కును సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత గాంధీ భవన్ చేరుకుని, కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం అవుతారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన సయన్వయకర్తలను రాహుల్ గాంధీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిచయం చేస్తారు. ఈ రోజు సాయంత్రం గాంధీభవన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గాన రాహుల్ గాంధీ వెళ్తారు.
తాజా వార్తలు
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!